మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

అమెరికాలో కూలిన విమానం.. మచిలీపట్నంకు చెందిన దంపతులు దుర్మరణం

Updated: 11-07-2017 10:11:15

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానాలో చార్టెడ్ విమానం కూలింది. బెవర్లీలోని వాషింగ్టన్ కౌంటీ సమీపంలో విమానం కూలడంతో మచిలీపట్నంకు చెందిన డాక్టర్ ఉమామహేశ్వర్(63) , సీతాగీత చనిపోయారు. ఈ దంపతులు 40 సంవత్సరాలుగా అమెరికాలోని ఇండియానాలో స్థిరపడ్డారు. ఉమా మహేశ్వర్ దంపతులు చనిపోవడంతో అటు ఇండియానాలోనూ, ఇటు మచిలీపట్నంలోనూ విషాదం నెలకొంది. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.