మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

జొన్నవిత్తుల పద్య వాద్య కచేరీ సీడీ ఆవిష్కరణ

Updated: 22-03-2018 04:25:46

సినీ పాటల రచయిత జొన్నవిత్తుల పద్య వాద్య కచేరీ సీడీని ఏపీ సిఎం చంద్రబాబు తమ క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ నిర్మాణంలో డైరక్టర్ వి.ఎన్ ఆదిత్య, సహ నిర్మాత కూచిభొట్ల పర్యవేక్షణలో ఈ సీడీ రూపొందింది. తెలుగు భాషాభిమానుల కోసం వినూత్నంగా జొన్నవిత్తుల పద్య వాద్య కచేరీ సీడీని రూపొందించిన బృందాన్ని చంద్రబాబు అభినందించారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.