మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

జగన్ 12 ఏళ్లు అధికారంలో ఉంటారు: పంచాగ పఠనం

Updated: 18-03-2018 12:29:29

గుంటూరు: 2019లో వైసీపీకి 135 స్థానాల్లో విజయం లభిస్తుందని గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన వైసీపీ ఉగాది వేడుకల పంచాంగ పఠనంలో తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 12 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని పంచాంగ పఠనంలో చెప్పారు. సంప్రదాయ వస్త్ర ధారణతో జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.