రేణిగుంట చేరుకున్న సచిన్.. నేడు శ్రీవారి దర్శనం
Updated:
19-07-2017 07:27:34
తిరుపతి: క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరారు. ఉదయం వీఐపీ దర్శనంలో సచిన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.