మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

రేణిగుంట చేరుకున్న సచిన్.. నేడు శ్రీవారి దర్శనం

Updated: 19-07-2017 07:27:34

తిరుపతి: క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరారు. ఉదయం వీఐపీ దర్శనంలో సచిన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.