మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తెలంగాణ న్యూస్

నల్గొండలో విషాదం

Updated: 06-04-2018 09:35:43

నల్గొండలో విషాదం చోటు చేసుకుంది. పడమటి తండా దగ్గర ఎఎమ్‌ఆర్‌పి కాల్వలో ట్రాక్టర్ పడిపోయింది. ఈ ఘటనలో పది మంది కూలీలు చనిపోయారు. ట్రాక్టర్‌లో మొత్తం 30 మంది కూలీలున్నారు. తొమ్మిది మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మరో రెండు మృతదేహాలకోసం గాలిస్తున్నారు. 

షేర్ :

మరిన్ని తెలంగాణ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.