మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

ఇంజనీరింగ్ విద్యార్ధులు తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది

Updated: 10-02-2017 04:52:55

న్యూఢిల్లీ : ఇకపై రాష్ట్రాలు వేర్వేరుగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోలేవు. 2018 నుంచి నీట్ తరహాలో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించనుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.