ఇంజనీరింగ్ విద్యార్ధులు తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది
Updated:
10-02-2017 04:52:55
న్యూఢిల్లీ : ఇకపై రాష్ట్రాలు వేర్వేరుగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోలేవు. 2018 నుంచి నీట్ తరహాలో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించనుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.