Updated: 27-12-2017 10:29:04
అమరావతి: జనవరి 17న జరగాల్సిన టెట్ పరీక్షను ఫిబ్రవరికి వాయిదా వేశారు. సమయం తక్కువ ఉండటంతో మూడు వారాల పాటు టెట్ను వాయిదా వేస్తున్నట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 15 వరకూ ఏపీ టెట్ నిర్వహిస్తారు. డిఎస్సీని ఆన్లైన్లో నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
షేర్ :
తాజా వార్తలు