మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

ఏపీ టెట్ వాయిదా

Updated: 27-12-2017 10:29:04

అమరావతి: జనవరి 17న జరగాల్సిన టెట్‌ పరీక్షను ఫిబ్రవరికి వాయిదా వేశారు. సమయం తక్కువ ఉండటంతో మూడు వారాల పాటు టెట్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 15 వరకూ ఏపీ టెట్ నిర్వహిస్తారు. డిఎస్సీని ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.